16 April, 2026 | 11:26 PM

Breaking News

సదాశివపేట పట్టణ ప్రజల తాగునీటి సమస్యలపై జగ్గారెడ్డి, నిర్మల సమీక్ష   •   గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •  

ప్రజాపాలనలో అర్హులైన ప్రతి ఒక్కరికిసంక్షేమ పథకాలు

17-05-2025 12:30 AM

- మాజీ కౌన్సిలర్ అనుపమ లక్ష్మారెడ్డి 

- ఎంపికైన లబ్ధిదారులకు కమిషనర్ రవీందర్ రెడ్డితో కలిసి మంజూరు పత్రాలు అందజేత

అబ్దుల్లాపూర్ మెట్, మే 16: కాంగ్రెస్ ప్రజాపాలనలో అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందజేస్తామని పెద్ద అంబర్ పేట్ మాజీ కౌన్సిలర్ అనుపమ లక్ష్మారెడ్డి అన్నారు.  ఇం దిరమ్మ ఇళ్లకు ఎంపికైన లబ్ధిదారులకు కమిషనర్ రవీందర్ రెడ్డి తో కలిసి పత్రాలు అందజేశారు.

ఈ సందర్భంగా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ... కాంగ్రెస్ ప్రజా పాలనలో అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షే మ పథకాలు అందజేస్తామన్నారు.  4వ వార్డులో స్థలాలు ఉన్న 16 మందికి ఇందిరమ్మ ఇళ్ళ నిర్మానానికి నిధులు మంజూరయినట్లు తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి నిధులు కేటాయించిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్లారెడ్డి రంగారెడ్డి ల కు ప్రత్యేకమైన కృతజ్ఞతలు అన్నారు.