10 May, 2026 | 2:47 PM

Breaking News

సీఎం విజయ్‌కి అభినందనలు తెలిసిన ప్రధాని మోదీ   •   మల్లెల మడుగులో ప్రగతి పరుగు..   •   లేబర్ కోడ్లు రద్దు చెయ్యాలని కోరుతూ గెజిట్ ప్రతులు దగ్దం   •   అధికారుల అలసత్వం వల్ల అకాల వర్షాలకు నష్ట పోయిన రైతులు – సీపీఎం జిల్లా నాయకులు పిట్టల అర్జున్   •   వనదుర్గమ్మ ఆదాయానికి అధికారుల గండి   •   మొక్కజొన్న కొనుగోలు కేంద్రం సద్వినియోగం చేసుకోవాలి   •   కియా సైరోస్ ప్రారంభించిన హనుమకొండ డీసీసీ అధ్యక్షులు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి   •   కందనూల్ క్విడ్ ప్రోకో వ్యవహారంలో పరస్పర దాడులు.!   •   అంతిమ యాత్రలో పాడే మోసి అభిమానాన్ని చాటుకున్న టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు   •   మోడీ సభకు ప్రత్యేక రైలులో బిజెపి శ్రేణులు   •  

సిరీస్ కోల్పోయిన వెస్టిండీస్

19-08-2024 12:04 AM

గయానా: సౌతాఫ్రికాతో జరిగిన రెండో టెస్టులో కూడా ఆతిధ్య విండీ స్ ఓడిపోయింది. దీంతో రెండు టె స్టుల సిరీస్‌ను సఫారీ జట్టు 1-0తేడా తో కైవసం చేసుకుంది. 263 పరు గు ల లక్ష్యంతో సెకండ్ ఇన్సింగ్స్ స్టా ర్ట్ చేసిన విండీస్ 80.4 ఓవర్లు ఆడి కేవ లం 222 పరుగులు మాత్రమే చేయగలిగింది. శుక్రవారం నుంచి టీ20లు మొదలుకానున్నాయి.