30 June, 2026 | 9:35 PM

Breaking News

దుండిగల్ వార్డులో సీఎంసీ కమిషనర్ శ్రీజన ఐఎఎస్ పర్యటన   •   అక్కంపల్లి గ్రామంలో హరితవనాలు, ఫిట్టింగ్ పనులు పరిశీలించిన డిఆర్డిఓ కుటుంబరావు   •   హనుమాన్ ఆలయంలో చోరీ   •   డీడీఎన్ అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బసవలింగప్ప ఎన్నిక   •   తెలంగాణకు బిఆర్ఎస్ పార్టీనే... శ్రీరామరక్ష   •   రైతుల పాలిట శాపంగా మారిన యూరియా మొబైల్ యాప్: సనప విష్ణు   •   ఎఫ్‌పీఓలతో రైతులు ఆర్థికంగా బలోపేతం   •   పేదల ఇండ్ల సమస్యపై జులై 1న చలో కలెక్టరేట్   •   పదవీ విరమణ పొందిన పోలీసు అధికారులకు సన్మానించిన ఎస్పీ రోహిత్ రాజ్   •   జూన్‌లో 171 శాతం బొగ్గు ఉత్పత్తి సాధించిన మణుగూరు ఏరియా   •  

మార్కండేయస్వామి దయతో సస్యశ్యామలం కావాలి

01-05-2025 12:00 AM

దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి 

దౌల్తాబాద్, ఏప్రిల్ 30: మార్కండేయ స్వామి దయతో సకాలంలో వర్షాలు కురుసి పాడి పంటలతో సస్యశ్యామలం కావాలని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. రాయపోల్  మండల కేంద్రంలో జరుగుతున్న శ్రీ మార్కండేయ స్వామి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం కార్యక్రమానికి హాజరై ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని మొక్కలు చెల్లించుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఆలయాన్ని నిర్మించిన పద్మ శాలి కులస్తులను ఆయన అభినందించారు.