27 July, 2026 | 6:59 PM

Breaking News

దొంగతనానికి పాల్పడ్డ వ్యక్తి అరెస్ట్   •   పైతర పంచాయతీ కార్మికులకు ప్రమాద బీమా పత్రాల పంపిణీ   •   సర్ ప్రక్రియను పరిశీలించిన జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు   •   విద్యాబోధనలో నూతన విధానాలను అమలు చేయాలి   •   యూనియన్ బ్యాంకులో తెలుగు తెలిసిన సిబ్బందిని నియమించాలి   •   ఎల్ నినోను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారికి నిత్య కళ్యాణం   •   గ్రామ పంచాయతీ కార్మికులకు కనీస వేతనాన్ని అమలు చేయాలి: జడ శ్రీనివాస్   •   డబుల్ బెడ్‌రూం ఇళ్ల సమస్యలపై కలెక్టర్‌కు సీపీఎం వినతి   •   ఎల్ నినో దృష్య వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలి   •  

పంచాయతీరాజ్ డైరెక్టర్‌కు మహిళల అభినందనల వెల్లువ

19-12-2025 12:00 AM

మంగపేట,డిసెంబర్18 (విజయక్రాంతి)రాష్ట్ర పంచాయితీ రాజ్ శాఖ డైరెక్టర్ గా ఎంపిక అయిన గుమ్మడి సోమయ్యకు గురువారం మంగపేట మండల మహిళ నాయకురాళ్లు శాలువాలు పుష్ప గుచ్చాలను అందించి అభినందించారు.

ఈ సందర్బంగా కాంగ్రెస్ మండల ప్రధాన కార్యదర్శి చింతా చంద్రావతి, కమలాపురం కాంగ్రెస్ గ్రామ కమిటీ ఉపాధ్యక్షురాలు పోలసాని సరళా రాణి మాట్లాడుతు కష్టానికి తగిన ఫలితం లభించిందని పార్టీని నమ్ముకున్న ఎవ్వరిని పార్టీ నిరాశపరచదని అన్నారు. అనంతరం స్వీట్లు తినిపించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో అది రేణుక, అల్లాడి వైష్ణవి, అమ్మాయక్క మొదలైన మహిళా నాయకురాళ్లు పాల్గొన్నారు.