29 April, 2026 | 10:53 PM

Breaking News

నీరు, పారిశుధ్యంపై అవగాహన సదస్సు   •   సనత్‌నగర్‌లో ఘనంగా సమ్మర్ క్రికెట్ క్యాంప్ ప్రారంభం   •   కృష్ణవేణి టాలెంట్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ   •   పది ఫలితాలలో సత్తా చాటిన మండల విద్యార్థులు   •   సోషల్ వెల్ఫేర్ బాలికల పాఠశాల విద్యార్థుల ప్రతిభ..   •   పని ప్రదేశాల్లో మహిళలను వేధిస్తే సహించం   •   భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్న వీరబ్రహ్మేంద్రస్వామి వార్షికోత్సవ వేడుకలు.   •   పెట్రోల్ కృత్రిమ కొరత సృష్టిస్తే... క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం   •   టెన్త్ ఫలితాల్లో ఎంజెపీటీసీడబ్ల్యూఆర్ విద్యార్థినుల ప్రతిభ   •   పార్టీ పెట్టడం అంటే పాన్ షాప్ పెట్టినట్లు కాదు   •  

అధ్వానంగా బోరు.. పట్టించుకోని అధికారులు

07-11-2024 01:25 PM

అనంతగిరి (విజయక్రాంతి): అనంతగిరి మండలం పాలవరం గ్రామంలో అయ్యగారు ఇంటి ఎదురుగా హ్యాండ్ బోరు కింది భాగంలో పగిలిపోయి బోరు నుండి బయటికి వచ్చిన మురికి నీరు వర్షపు నీరు బోరులోకి చేరి త్రాగునీరు కలుషితమై ప్రజలకు రకరకాల వ్యాధులు సంభవించే పరిస్థితులు ఉన్నాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. కలుషితమైన త్రాగునీరు తాగాలంటే నరకయాతన అనుభవిస్తున్నారని అధ్వానంగా ఉన్న హ్యాండ్ బోరు నెలల తరబడి మరమ్మతులు చేయకుండా అధికారులు నిర్లక్ష్యంగా ఉన్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై ఇప్పటికైనా అధికారులు స్పందించి హ్యాండ్ బోరు రిపేర్ చేసి ప్రజలను రోగాల బారిన పడకుండా కాపాడాలని కోరుతున్నారు.