15-08-2025 06:15:04 PM
వలిగొండ,(విజయక్రాంతి): యాదాద్రి భువనగిరి జిల్లా భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శిగా వలిగొండ మండలంలోని వర్కట్పల్లి గ్రామానికి చెందిన కొప్పుల యాదిరెడ్డి ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పార్టీలో కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు ఏం జరుగుతుందని అన్నారు తన ఎందుకు సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు.