7 May, 2026 | 2:48 PM

Breaking News

అక్రమంగా గోవులను తరలిస్తే చర్యలు తప్పవు   •   నిలోఫర్ ఆస్పత్రిలో పేషెంట్ అటెండర్‌పై సెక్యూరిటీ గార్డు దాడి   •   పంట నష్టపోయిన రైతులందరికీ పరిహారం అందేలా చూస్తా: ఎమ్మెల్యే   •   కాంగ్రెస్ మండల కమిటీల అధ్యక్షుల నియామకం   •   కొత్తూరు మున్సిపాలిటీ ప్రత్యేక అధికారిగా సీడీఎంఏ జాయింట్ డైరెక్టర్ పిశ్రీధర్   •   తమిళ రాజకీయాల్లో మరో బిగ్ ట్విస్ట్.. TVK అధినేత విజయ్‌కు మళ్లీ నిరాశ   •   వడ్ల కొనుగోలులో ప్రభుత్వం నిర్లక్ష్యం   •   బీఆర్ఎస్ అహంకార వైఖరిని ప్రజలు ఇంకా మర్చిపోలేదు: మంత్రి తుమ్మల   •   TVK విజయ్‌కి కమల్ హాసన్ మద్దతు   •   కరీంనగర్‌లో టెన్షన్.. టెన్షన్.. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కౌశిక్‌ రెడ్డిపై దాడి!   •  

విద్యుత్ షాక్ తో యువకుడు మృతి

09-09-2025 08:40 AM

గార్ల,(విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా, బయ్యారం మండల పరిధిలోని జగ్గుతండ గ్రామపంచాయతీ, బంజారా తండ గ్రామానికి చెందిన బానోత్ కుమార్ (26) సోమవారం సాయంత్రం సమయం సుమారు 6 గంటలకు పొలానికి నీళ్లు పెట్టడానికి వెళ్లి విద్యుత్ షాక్ కు గురై మృతి చెందాడు.కుమార్ చిన్న వయస్సులోనే తండ్రి చనిపోగా,తల్లి శారద కూలీపనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తుంది. కుమార్ కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని ప్రజలు కోరుతున్నారు.