ప్రైవేట్ స్కూల్స్ ఫీజుల దోపిడీని అరికట్టండి
చేవెళ్ళ, జూన్ 14(విజయక్రాంతి): ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలు అధిక ఫీజులు వసూలుతో పాటు పుస్తకాలు, యూనిఫాం లు, స్టేషనరీ విద్యా సామాగ్రి బలవంతంగా విక్రయిస్తూ పేరెంట్స్ వద్ద ఆర్థికంగా దోపిడీ చేస్తున్నాయని ఎస్ఎఫ్ఐ చేవెళ్ల డివిజన్ కార్యదర్శి బేగరి అరుణ్ కుమార్ ఆరోపించారు.
15-06-2026