calender_icon.png 28 June, 2025 | 12:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సిట్టింగులు నిర్వహిస్తే యజమానులపై చర్యలు

28-06-2025 12:33:33 AM

ఎల్లారెడ్డి, జూన్ 27(విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలంలోని లక్ష్మాపూర్ గ్రామంలో ఉన్న  దాబాల్లో అక్రమంగా మద్యంసీసాలు,విక్రహిస్తున్నారనే,సమాచారం మేరకు,ఎల్లారెడ్డి ఎస్త్స్ర మహేష్,ప్రత్యేక బృందం తో ఆకస్మికంగా తనికి చేశారు.తనికి లో భాగంగా,మద్యం విక్రయిస్తే చర్యలు తప్పవని ఎల్లారెడ్డి ఎస్త్స్ర బొజ్జ మహేష్ తెలిపారు.

కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేశ్ చంద్ర ఆదేశాల మేరకు గురువారం రాత్రి, మండలంలోని పలు హోటళ్లలో, దాబాలలో ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ మహేష్ మాట్లాడుతూ,ఎవరైనా హోటళ్లలో , దాబాల్లో అక్రమంగా మద్యం విక్రయించినా గాని, మద్యం సేవించినా గాని వారిపై కేసులు నమోదు చేయబడతాయి అని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో,ఏఎస్త్స్ర గంగారెడ్డి,అమర్,తదితరులు పాల్గొన్నారు.