12 June, 2026 | 2:45 PM

Breaking News

సుప్రీంకోర్టులో మీనాక్షి నటరాజన్‌కు షాక్.. పిటిషన్ డిస్మిస్   •   కూసుమంచి శివాలయంకు పెరిగిన ఆదాయం   •   కూసుమంచి సర్పంచ్ కొండా కృష్ణవేణి-మహిపాల్ లను ఆశీర్వదించిన మంత్రి పొంగులేటి   •   మల్లాపూర్‌లో పందుల బీభత్సం.. చర్యలు తీసుకోవాలని గ్రామస్తుల విజ్ఞప్తి   •   బాలికపై దారుణానికి పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షించాలి   •   ప్రభుత్వ కళాశాల అడ్డిషన్ల కోసం గడపగడప ప్రచారం   •   సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల అందజేత   •   ఇందిరమ్మ ఇండ్లు ప్రారంభానికి సిద్ధం చేయండి   •   సుప్రీంకోర్టులో మీనాక్షి నటరాజన్ పిటిషన్‌పై విచారణ   •   మీనాక్షి నటరాజన్ కేసులో పిటిషనర్ బండారు శ్రీలత కీలక వ్యాఖ్యలు   •  

ఏపీ సీఎంను కలిసిన ఆదిలాబాద్ ఎంపీ..

14-10-2025 10:19 PM

అనాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్న నగేష్..

ఆదిలాబాద్ (విజయక్రాంతి): ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు గోడం నగేష్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని మర్యాదపూర్వకంగా కలిశారు. ఢిల్లీలో మంగళవారం చంద్రబాబు నాయుడుని కలిసి పుష్పగుచ్చాన్ని అందించారు. టీడీపీ ద్వారా 31 సంవత్సరాల క్రితం రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తనకు చంద్రబాబు నాయుడు ఉమ్మడి రాష్ట్ర రాజకీయాలలో ఎన్నో అవకాశం ఇచ్చరాని గుర్తు చేశారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా, రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ గా, పార్టీలో జిల్లా ప్రధాన కార్యదర్శిగా, జిల్లా పార్టీ అధ్యక్షునిగా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎన్నో పదవులు ఇచ్చారని, అనాటి రోజులను నెమరేసుకున్నరు.