12 June, 2026 | 1:50 PM

Breaking News

సుప్రీంకోర్టులో మీనాక్షి నటరాజన్‌కు షాక్.. పిటిషన్ డిస్మిస్   •   కూసుమంచి శివాలయంకు పెరిగిన ఆదాయం   •   కూసుమంచి సర్పంచ్ కొండా కృష్ణవేణి-మహిపాల్ లను ఆశీర్వదించిన మంత్రి పొంగులేటి   •   మల్లాపూర్‌లో పందుల బీభత్సం.. చర్యలు తీసుకోవాలని గ్రామస్తుల విజ్ఞప్తి   •   బాలికపై దారుణానికి పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షించాలి   •   ప్రభుత్వ కళాశాల అడ్డిషన్ల కోసం గడపగడప ప్రచారం   •   సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల అందజేత   •   ఇందిరమ్మ ఇండ్లు ప్రారంభానికి సిద్ధం చేయండి   •   సుప్రీంకోర్టులో మీనాక్షి నటరాజన్ పిటిషన్‌పై విచారణ   •   మీనాక్షి నటరాజన్ కేసులో పిటిషనర్ బండారు శ్రీలత కీలక వ్యాఖ్యలు   •  

సింగరేణి సేవాసమితి ద్వారా ఉచిత వృత్తి శిక్షణ కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం

14-10-2025 10:10 PM

ఇల్లెందు (విజయక్రాంతి): సింగరేణి సేవాసమితి ఇల్లందు ఏరియా ఆద్వర్యంలో జే.కే.ఓ.సి. విస్తరణ ప్రభావిత ప్రాంతాలు, విజయలక్ష్మినగర్, భుపేష్ నగర్, తిలక్ నగర్, పుసపల్లి, రొంపేడ్, స్ట్రట్ ఫిట్ బస్తి, గ్రామ ప్రజల ఉచిత వృత్తి శిక్షణ కోర్సులకు దరఖాస్తులకు ఆహ్వానిస్తున్నట్లు జీఎం వీసం కృష్ణయ్య తెలిపారు. టైలరింగ్, మగ్గం, బ్యూటీషియన్ కోర్సులు ఉచిత వృత్తి శిక్షణ తరగతులను అక్టోబర్ నెలలో ప్రారంబించడం జరుగుతుందన్నారు. ఆసక్తి గల నిరుద్యోగ మహిళలు 16 లోపు జి.యం. కార్యాలయంలోని సేవా సమితి నందు దరఖాస్తులు చేసుకోవాలని తెలిపారు. నిరుద్యోగ యువతీ యువకులకు సింగరేణి సేవాసమితి చేపడుతున్న ఉపాది అవకాశాలను అందరు సద్వినియోగం చేసుకోని తమ తమ వృత్తులలో నైపుణ్యత అందుపరుచుకొని స్వయం ఉపాది పొందాలని కోరారు.