6 April, 2026 | 8:49 PM

Breaking News

గజ్వేల్ జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అన్నపూర్ణకు ‘ఉత్తమ గైనకాలజిస్ట్’ అవార్డు   •   అంగన్‌వాడీ కేంద్రాల్లో పౌష్టికాహారం పంపిణీ చేసిన సర్పంచ్ పగడాల రమాదేవి   •   రాఘవపేట గ్రామంలో ఆరోగ్య అవగాహన కార్యక్రమం   •   మిత్రుడి కుటుంబానికి అండగా మిత్ర బృందం   •   భాగ్యనగర్ తండా, అప్పాయిగూడెంలో హైమాస్ట్ లైట్లు మంజూరు   •   బొల్లారం గ్రామంలో కబడ్డీ డ్రెస్ కోడ్ పంపిణీ   •   సీతారామాంజనేయ స్వామి దేవాలయానికి భూమి పూజ   •   ఇందిరమ్మ ఇళ్లతోనే పేదల సొంతింటి కల సహకారం   •   రోడ్డుపై ప్లాస్టిక్ వ్యర్థాలు వేసినందుకు భారీ జరిమానా   •   ఘనంగా బిటి రణదీవే వర్ధంతి   •  

శ్రీ రామలింగేశ్వర ఆలయ పునర్నిర్మాణానికి విరాళం అందజేసిన ‘అల్ఫోర్స్’నరేందర్ రెడ్డి

11-10-2025 12:26 AM

కొత్తపల్లి, అక్టోబరు 10 (విజయ క్రాంతి): గంగాధర మండలంలోని వెంకంపల్లి లో గల శ్రీ రామలింగేశ్వర ఆలయ పునర్నిర్మాణానికి ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డా క్టర్ వి నరేందర్ రెడ్డి శుక్రవారం 1,16,000 రూపాయల విరాళం అందజేశారు.

ఈ సం దర్భంగా ఆయన మాట్లాడుతూ పురాతన ఆలయాలను సంరక్షించవలసిన బాధ్యత మనందరి మీద ఉన్నదని, ముఖ్యంగా ప్రాచీనమైన ఆలయాలు చాలా శక్తివంతమైనవని, వాటి పరిరక్షణకై ప్రతి ఒక్కరూ చేయూతనివ్వాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో సంద వేణి వెంకట్, సహస్ర జూనియర్ కళాశాలల అధినేత, ఆలయ కమిటీ చైర్మన్ సంకటి శ్రావణ్, పల్మరి సతీష్ యాదవ్, పల్మరి సంపత్ యాదవ్, తదితరులుపాల్గొన్నారు.