16 April, 2026 | 10:03 PM

Breaking News

సదాశివపేట పట్టణ ప్రజల తాగునీటి సమస్యలపై జగ్గారెడ్డి, నిర్మల సమీక్ష   •   గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •  

మద్యం దుకాణాల దరఖాస్తుకు 23 ఆఖరు

22-10-2025 12:00 AM

మంచిర్యాల, అక్టోబర్ 21 (విజయక్రాంతి) : జిల్లాలోని 73 ఏ4 మద్యం దుకాణాలకు ఈ నెల 23వ తేదీ ఆఖరు అని, ఆసక్తి గల వారు సాయంత్రం ఐదు గంటలలోపు దరఖాస్తు చేసుకోవాలని మంచిర్యాల జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి నందగోపాల్ మంగళ వారం తెలిపారు. ఈ నెల 27న శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్ సమీపాన గల పీవీఆర్ గార్డెన్స్ లో ఉదయం పది గంటలకు లక్కీ డ్రా పద్దతిలో దుకాణాల కేటాయింపు జరుగుతుందన్నారు.