17 April, 2026 | 10:41 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

గంజాయి విక్రతల అరెస్ట్

13-05-2025 11:10 PM

బైంసా (విజయక్రాంతి): బైంసాలో గంజాయి విక్రయిస్తుండగా ఇద్దరు నిందితులను పట్టుకున్నట్లు ఏఎస్పీ అవినాష్ కుమార్(ASP Avinash Kumar) తెలిపారు. పట్టణంలోని నిర్మల్ జాతీయ రహదారి పక్కన హెచ్ పి పెట్రోల్ పంపు సమీపంలో మధ్యాహ్నం సుమారు 12 గం.ల ప్రాంతములో సీఐ గోపీనాథ్ ఆధ్వర్యంలో ఎస్సై గణేష్, పోలీసులు, రెవెన్యూ సిబ్బంది సంయుక్తంగా నిర్వహించిన రైడ్ లో భాగంగా మంగళవారం నిషేదిత గంజాయి అమ్ముతున్న ముజాహిద్ ఖాన్ @ సుల్తాన్ @ ఇంతియాజ్, షేక్ అహ్మెద్ ను పట్టుకున్నట్లు పేర్కొన్నారు. వాహనాలను చూసి వారు పారిపోతుండగా పోలీస్ వారు అతన్ని వెంబడించి పట్టుకొని వారి వద్ద నుండి సుమారు 1.5 కేజీల ఎండు గంజాయిని స్వాధీనపరచుకోవడమైనది. నిందితులను పట్టుకోవడంలో పోలీసులు అధికారులు చూపిన చరవను ఆయన అభినందించారు