15 April, 2026 | 12:38 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

లెప్రసీ సర్వే డబ్బులు ఇవ్వాలి

27-12-2025 04:20 PM

నిర్మల్,(విజయక్రాంతి): వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన లెప్రసీ సర్వేలో పాల్గొన్న ఆశా వర్కర్లకు  సర్వే పారితోషికం డబ్బులు చెల్లించాలని కోరుతూ శనివారం ఆశ వర్కర్లు ఆందోళన నిర్వహించారు. కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి ధర్నా చేశారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్నికలెక్టర్ కార్యాలయం ఏవో సూర్యారావుకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు సురేష్, ఆశా వర్కర్ల సంఘం నాయకులు చంద్రకళ, సుజాత, ఇంద్రమాల, తదితరులు ఉన్నారు