13 July, 2026 | 9:36 PM

Breaking News

నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •   సర్ పత్రాల సేకరణను పరిశీలించిన మాజీ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్   •  

చైనా మాంజాపై అవగాహన

10-01-2026 12:00 AM

కాళేశ్వరం, జనవరి 9 (విజయక్రాంతి): మహాదేవపూర్ మండలం కాళేశ్వరంలో మహదేవపూర్ అటవీ శాఖ ఆధ్వర్యంలో కాళేశ్వరం ప్రభుత్వ పాఠశాలలో చైనా మంజా వినియోగం, అమ్మకం, నిల్వపై విధించిన నిషేధంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఎన్జీవో చంద్రశేఖర్, ఎఫ్‌ఎస్వో ఆనం ద్, శ్రీలత ఎఫ్బీవో ఆధ్వర్యంలో నిర్వహించారు. చైనా మంజా వల్ల పక్షు లు, వన్యప్రాణులు, ద్విచక్ర వాహనదారులు మరియు ప్రజలకు తీవ్ర ప్రమాదం ఏర్పడుతోందని అధికారులు తెలిపారు.