calender_icon.png 3 May, 2025 | 2:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సైబర్ నేరాలపై అవగాహన

03-05-2025 12:07:28 AM

చారకొండ, మే 2 : మండలంలోని మర్రిపల్లిలో సైబర్ నేరాలు, కమ్యూనిటీ పోలీసిం గ్ పై శుక్రవారం ఎస్త్స్ర శంషుద్దీన్ గ్రామస్తులకు అవగాహన కల్పించారు. ఈ సంద ర్భంగా ఎస్‌ఐ మాట్లాడుతూ గ్రామాలలో రో జురోజుకు సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయని వాటిపై అప్రమత్తంగా ఉండి జాగ్రత్త లు పాటించాలన్నారు.

అపరిచిత వ్యక్తులు ఫోన్ చేసి వ్యక్తిగత వివరాలు అడిగితే చెప్పకూడదని మొబైల్ యాప్ ద్వారా ఎలాంటి లోన్స్ తీసుకోకూడదన్నారు . కార్యక్రమంలో మాజీ సర్పంచ్ నరేష్ నాయక్, హెడ్ కానిస్టేబుల్ తిరుమలరావు, పీసీలు బాలరాజు, స్వప్న తదితరులు పాల్గొన్నారు.