18 April, 2026 | 11:21 PM

Breaking News

దేశ ప్రజల కోసం రాహుల్ గాంధీ పాదయాత్రలు చేస్తుంటే.. దేవుడి పేరుతో బీజేపీ ఓట్ల రాజకీయం   •   మొయినాబాద్‌లో ఆరివ్ అలైవ్ రహదారి భద్రత అవగాహన కార్యక్రమం ముగింపు   •   వేసవి సెలవుల నేస్తం పుస్తకావిష్కరణ   •   బిఆర్ఎస్ మినీ ప్లీనరీని విజయవంతం చేయండి: మాజీ ఎమ్మెల్యే హరిప్రియ   •   గిరిజన గురుకులాలకు భవనాలు లేక కిరాయి ఇండ్లలో నడుస్తున్నాయి   •   స్పెషల్ డ్రైవ్ ద్వారా భూ సమస్యలు పరిష్కరించాలి   •   మహిళా బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్ తీరును నిరసిస్తూ..   •   గడువు పెంపు   •   పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి.... దోమల నివారణను అరికట్టండి   •   శుశ్రుత హాస్పిటల్‌లో అగ్ని ప్రమాదాలపై అవగాహన   •  

ఆగి ఉన్న లారీని ఢీకొన్న ద్విచక్ర వాహనం

03-05-2025 12:25 PM

ఒకరి దుర్మరణం.. మరొకరికి తీవ్ర గాయాలు..

ఆదిలాబాద్,(విజయక్రాంతి): ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలం(Gudihathnoor Mandal)లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకరు దుర్మరణం చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి.  దీపక్, నితీష్ కుమార్ లు ద్విచక్ర వాహనంపై హైదరాబాదు నుండి బీహార్ కు బయలుదేరారు. అయితే శనివారం మన్నూర్ గ్రామ జాతీయ రహదారిపై నిలిచి ఉన్న లారీని ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో దీపక్ అక్కడికక్కడే మృతి చెందగా, నితీష్ కుమార్ కు తీవ్ర గాయాలయ్యాయి.