18-02-2026 12:12:02 AM
కంగ్టి, ఫిబ్రవరి 17:మండల కేంద్రంలోని గురుకుల పాఠశాలలో మంగళవారం సీఐ వెంకట్ రెడ్డి విద్యార్థులకు ఫోక్సో చట్టం, ట్రా ఫిక్ అవగాహన, సైబర్ నేరాల వంటి కీలక అంశాలపై అవగాహన కలిగించారు. విద్యార్థి దశనుండి అన్ని విషయాలపై అవగాహన కలిగివుండాలని విదర్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో రాజ్ కుమార్, గోపాల్ తదితరులు ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉన్నారు.