calender_icon.png 18 February, 2026 | 7:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహన

18-02-2026 12:12:02 AM

కంగ్టి, ఫిబ్రవరి 17:మండల కేంద్రంలోని గురుకుల పాఠశాలలో మంగళవారం సీఐ వెంకట్ రెడ్డి విద్యార్థులకు ఫోక్సో చట్టం, ట్రా ఫిక్ అవగాహన, సైబర్ నేరాల వంటి కీలక అంశాలపై అవగాహన కలిగించారు. విద్యార్థి దశనుండి అన్ని విషయాలపై అవగాహన కలిగివుండాలని విదర్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో రాజ్ కుమార్, గోపాల్ తదితరులు ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉన్నారు.