24 June, 2026 | 12:30 AM

Breaking News

నరకానికి నకలు.. కెల్లేడు రహదారి   •   గజ్వేల్ స్పోర్ట్స్ హబ్‌కు 27 ఎకరాలు కేటాయించాం   •   ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరగాలి   •   బీఎల్ఓ సర్ అవగాహన సదస్సును పాల్గొన్న ప్రభుత్వ సలహాదారులు   •   ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకుందాం – ప్రైవేట్ పాఠశాలల ఆర్థిక దోపిడీని అరికడదాం: ఏబీవీపీ   •   కార్పొరేట్లకు రాయితీలు సామాన్యులపై భారాలు: సిపిఎం   •   వీబీజీ రామ్ జి చట్టాన్ని రద్దు చేసి గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పునరుద్ధరించండి   •   28న పల్స్ పోలియో విజయవంతం చేయాలి   •   ఎబీవీపీ ఆధ్వర్యంలో పాఠశాలల బంద్ విజయవంతం   •   గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు   •  

కపాస్ కిసాన్ యాప్ పై అవగాహన తప్పనిసరి

28-10-2025 03:08 PM

మండల వ్యవసాధికారి సాయికిరణ్

దౌల్తాబాద్‌: పత్తి పంట అమ్ముకునే సమయంలో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగించడానికి కేంద్ర ప్రభుత్వం కపాస్ కిసాన్ యాప్  అందుబాటులోకి తీసుకొచ్చింది మండల వ్యవసాయాధికారి సాయికిరణ్ పేర్కొన్నారు. దౌల్తాబాద్ రైతువేదికలో కపాస్ కిసాన్ యాప్ పై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు స్మార్ట్ఫోన్లలో ఈ యాప్ డౌన్లోడ్ చేసుకొని తమ వివరాలు నమోదు చేసుకోవాలని రైతులు పత్తి విక్రయానికి ముందు ఈ యాప్ లో  స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుందన్నారు. రైతులు తమ జిల్లాలో ఏ మిల్లులో అయిన పత్తి అమ్ముకోవడానికి స్లాట్ బుక్ చేసుకోవచ్చని తెలిపారు. బుకింగ్ అనంతరం సదరు మిల్లులో విక్రయాలకు అనుగుణంగా తేది, సమయాన్ని యాప్ ద్వారా రైతుకు తెలియజేస్తామన్నారు. రైతులు విక్రయాల కోసం పడిగాపులు…