calender_icon.png 8 August, 2025 | 8:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మొగి పురుగు నిర్వహణకై రైతులకు అవగాహన సదస్సు

08-08-2025 04:46:06 PM

వలిగొండ (విజయక్రాంతి): వలిగొండ మండలంలోని లోతుకుంట గ్రామంలో రైతు అవగాహన సదస్సు బేర్ కంపెనీ వారిచే వరిలో వచ్చే మొగి పురుగు నివారణకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా బేర్ కంపెనీ టెరిటరీ జిల్లా మేనేజర్ నవీన్(Bear Company Territory District Manager Naveen) మాట్లాడుతూ, అత్యధిక వేరు వ్యవస్థకు బేర్ కంపెనీ వారి బికోట గులికలను వాడాలని సూచించారు. ఈ సదస్సులో సూపర్వైజర్ సతీష్ రెడ్డి, ఫీల్డ్ ఆఫీసర్స్ మాటూరీ శివకుమార్, శివ, రైతులు పాల్గొన్నారు.