13 April, 2026 | 11:52 AM

Breaking News

మండల ప్రజల సమస్యలు త్వరితగతిన పరిష్కరించండి   •   నోయిడా కార్మికుల నిరసన హింసాత్మకం... వాహనాలకు నిప్పు   •   గ్రామీణ వైద్యులకు షోకాజ్ నోటీసులు జారీ   •   నెట్‌వర్కింగ్ మార్కెటింగ్ ఒత్తిడి: యువకుడి ఆత్మహత్య   •   బాణసంచా కర్మాగారంలో భారీ పేలుడు; కార్మికులు చిక్కుకున్నట్లు అనుమానం?   •   గుజరాత్‌లో ఘోర రోడ్డుప్రమాదం: ట్రక్కు ఢీకొని ఏడుగురు దుర్మరణం   •   కొల్కూర్ గ్రామంలో తొలిసారి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహణ   •   ఇంటర్ ఫలితాల్లో రిషి విద్యార్థుల ర్యాంకుల పంట   •   మంత్రి తుమ్మలను కలిసిన మున్సిపల్ వైస్ చైర్మన్, కౌన్సిలర్లు   •   రెడ్డిపల్లి కార్బన్ రిసోర్సస్ సంస్థ వివాదం – హైకోర్టు ఆదేశాలు, అధికారుల అడ్డంకులు   •  

గ్రీన్ ఛానెల్ ద్వారా బిల్లులు చెల్లించాలి

03-01-2026 12:36 AM

టీచర్ ఎమ్మెల్సీ శ్రీపాల్‌రెడ్డి

హైదరాబాద్, జనవరి 2 (విజయక్రాంతి): ప్రభుత్వం మెడికల్ బిల్లులు రూ.183 కోట్లకు పైగా చెల్లించడం సంతోషకమరమేనని, కానీ మిగిలిన ఉద్యోగులు, ఉపాధ్యాయుల బిల్లులను కూడా త్వరితగతిన చెల్లించాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పిం గలి శ్రీపాల్ రెడ్డి కోరారు.

శుక్రవారం ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన మాట్లాడారు. గ్రీన్ ఛానెల్ ద్వారా కట్ ఆఫ్ డేట్ల వారీగా చెల్లించాలన్నారు. పక్కను న్న ఏపీ ప్రభు త్వం ఉద్యోగుల పెండింగ్ బిల్లులు రూ.6 వేల కోట్లను విడుదల చేసిందని, మనదగ్గర కూడా ఇలా ఒకేసారి చెల్లిస్తే ఉద్యోగులకు మేలు జరుగుతుందన్నారు.