06-06-2025 01:03:49 AM
మెదక్, జూన్ 5: ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని మెదక్ పట్టణంలో భారతీయ జనతా పార్టీ. ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో మొక్కలు నాటడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ మెదక్ జిల్లా మాజీ అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్. మెదక్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎంఎల్ఎన్.రెడ్డి, ఓబీసీ మోర్చా మెదక్ జిల్లా అధ్యక్షుడు గడ్డం కాశీనాథ్. పట్టణ అధ్యక్షులు నాయిని ప్రసాద్, ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి బక్క వారి శివరాజు ముదిరాజ్ తదితరులుపాల్గొన్నారు.