16 April, 2026 | 8:16 PM

Breaking News

గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •   ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు చేసాం   •  

గావ్ చలో-బస్తీ చలో

13-04-2025 10:03 PM
  • బాన్సువాడ,(విజయకాంతి): బిజెపి పార్టీ చేపట్టిన గావ్ చలో బస్తీ చెలో కార్యక్రమంలో భాగంగా ఆదివారం కామారెడ్డి జిల్లా బీర్కూరు గ్రామంలో బాన్సువాడకు చెందిన బిజెపి  జిల్లా వైస్ ప్రెసిడెంట్ పైడిమలీ్ లక్ష్మీనారాయణ, టౌన్ సెక్రెటరీ పాశం భాస్కర్ లు పర్యటించారు. ఈ కార్యక్రమంలో భాగంగా కేంద్రం చేపడుతున్న అభివృద్ధి పనుల గురించి తెలిపారు. ఆర్టికల్ 370, కిసాన్ సమన్ నిది కింద 6000 రూపాయలు ఇస్తుందని పేర్కొన్నారు. గరీబ్ అన్న కళ్యాణ్ యెజన కింద సన్న బియ్యం ఇస్తుందని అన్నారు. రాజ్యసభలో వక్ప్ప చట్టం బిల్లు సవరణ చేయడం జరిగిందని తెలిపారు, కేంద్రం చేపడుతున్న అనేక అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో బీర్కూర్ మండల బిజెపి ప్రధాన కార్యదర్శి మల్లెల యోగేశ్వర్, నాయకులు సాయిబాబా, వడ్ల బసవరాజ్, శంకర్ పాల్గొన్నారు.