calender_icon.png 24 January, 2026 | 5:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేటీఆర్ క‌లిసిన బీఆర్ఎస్ రాష్ట్ర నాయ‌కుడు సాయికుమార్

24-01-2026 03:23:12 PM

మునిప‌ల్లి,(విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా మునిప‌ల్లి మండ‌లానికి చెందిన బీఆర్ఎస్  రాష్ట్ర నాయ‌కుడు, పీఎస్ఆర్ ఫౌండేష‌న్ చైర్మ‌న్ పైత‌ర సాయికుమార్ శ‌నివారం తెలంగాణ భ‌వ‌న్ లో  బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ను మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. ఈ సంద‌ర్భంగా  సంగారెడ్డి జిల్లా  అందోల్- జోగిపేట  మున్సిపాలిటీలో గులాబీ జెండా ఎగ‌ర వేసేలా అందోల్ మాజీ  ఎమ్మెల్యే చంటి క్రాంతికిర‌ణ్  ఆధ్వ‌ర్యంలో ప్ర‌తి కార్య‌క‌ర్త ప‌ని చేయాల‌ని సూచించారు.  కేటీఆర్ ను క‌లిసిన వారిలో బీఆర్ఎస్ నాయ‌కులు త‌దిత‌రులు ఉన్నారు.