6 April, 2026 | 5:02 PM

Breaking News

బిజెపి కార్యాలయంలో జెండా ఎగురవేత   •   దేశ అభివృద్ధి బిజెపితోనే సాధ్యం   •   బీజేపీ చీఫ్ రాంచందర్ రావు సన్మానించిన మీర్ ఫిరాసత్ అలీ బక్రీ   •   విరాట్ హిందూ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలి   •   కోల్‌కతాపై దాడి చేస్తామన్న పాక్.. మోదీపై మమతా బెనర్జీ విమర్శలు   •   కరీంనగర్‌లో ఘనంగా భారతీయ జనతా పార్టీ 47వ ఆవిర్భవ దినోత్సవ వేడుకలు   •   ఢిల్లీ అసెంబ్లీ దగ్గర హైటెన్షన్.. వీఐపీ గేటులోంచి దూసుకొచ్చిన మాస్క్ మ్యాన్ కారు   •   ఉపాధి హామీ పనిలో విషాదం – మహిళ మృతి   •   గోపాలరావుపల్లిలో ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం ఘనంగా నిర్వహణ   •   మాజీ ఎంపీటీసీ ఆధ్వర్యంలో చలివేంద్రం ప్రారంభం   •  

ఖేలో ఇండియా ఖోఖో సెంటర్‌లో సీసీ కెమెరాలు ఏర్పాటు

11-10-2025 12:27 AM

సుల్తానాబాద్, అక్టోబర్ 10 (విజయ క్రాంతి):కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో పెద్దపెల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో నడుస్తున్న  ఖేలో ఇండియా కోకో సెంటర్ లో శుక్రవారం సీసీ కెమెరాలు అమర్చారు. కోకో కోర్టుకు నాలుగు వైపుల నాలుగు కెమెరాలను ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా జిల్లా యోజన క్రీడా శాఖ అధికారి సురేష్ కుమార్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఖేలో ఇండియా సెంటర్లు నడుస్తున్న సందర్భంగా సుల్తానాబాద్ లో సిసి కెమెరాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సుల్తానాబాద్ స్పోరట్స్ క్లబ్ అధ్యక్షులు ఎం , రవీందర్, ఖేలో ఇండియా కోకో సెంటర్ కోచ్ , మాజీ భారత కోకో జట్టు క్రీడాకారుడు గెల్లు మధుకర్ యాదవ్ తో పాటు క్రీడాకారులు పాల్గొన్నారు.