10 April, 2026 | 7:26 PM

Breaking News

దళిత హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో రెండవ రాష్ట్ర మహాసభలు   •   మంత్రి పొంగులేటిని మర్యాదపూర్వకంగా కలిసిన హాఫీజుద్దీన్   •   ప్రతి గడపకూ సంక్షేమ కాంతి.. ప్రతి రైతుకూ ప్రభుత్వ భరోసా : మంత్రి పొంగులేటి   •   నిఘా నేత్రల ఏర్పాటులో భాగస్వామ్యులు కావాలి   •   గబ్బిలాల పేటలో ప్రభుత్వ పాఠశాల సాధించే వరకు పోరాటం ఆగదు   •   షార్ట్ సర్క్యూట్‌తో వీదినపడ్డ నిరుపేద కుటుంబం   •   క్యాంటీన్‌లో మిల్లెట్స్ వంటకాలు అందుబాటులోకి తేవాలి   •   ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ ను అభినందించిన ఎమ్మెల్యే   •   ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం   •   అందరికీ విద్య, వైద్యం, ఉద్యోగం కోసం సిపిఐ పోరాటం...   •  

కోట పబ్లిక్ స్కూల్‌లోక్రిస్మస్ సంబురాలు

25-12-2025 02:36 AM

కరీంనగర్ (రేకుర్తి), డిసెంబర్ 24(విజయక్రాంతి): కరీంనగర్‌లోని రేకుర్తి ప్రాంతం లో గల కోట పబ్లిక్ స్కూల్ కేంద్ర కార్యాలయంలో ముందస్తు క్రిస్మస్ సంబరాలు బు ధవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కోట పబ్లిక్ స్కూల్ చైర్మన్ డాక్టర్ డి. అంజిరెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. క్రిస్మస్ పండుగ ప్రేమ, శాంతి, కరుణ, సేవాభావాన్ని ప్రతిబింబిస్తుందని అన్నారు.

యేసుక్రీస్తు బోధించిన సత్యం, త్యాగం, మానవతా విలువలు విద్యార్థుల జీవితాలకు మార్గదర్శకంగా నిలవాలని ఆ కాంక్షించారు. విద్యార్థులు క్రిస్మస్కు సంబంధించిన పాటలు, నృత్యాలు, నాటికలు ప్రద ర్శించి అందరినీ ఆకట్టుకున్నారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.