6 June, 2026 | 10:29 PM

Breaking News

విద్యుత్ పెన్షనర్లపై ‘ఐఏఎస్’ కక్షసాధింపు.. సీఎం రేవంత్ రెడ్డి మాటలకు తూట్లు!   •   కామారెడ్డి జిల్లాలో అంతర్ జిల్లా వాహనాల చోరీ ముఠా అరెస్ట్   •   పంచభూతాలను కలుషితం చేస్తున్న డంపింగ్ యార్డ్ ఎత్తివేతే లక్ష్యంగా పోరాటం   •   పెట్రోలింగ్, బ్లూ కోల్డ్స్ వాహనాలతో సంచరిస్తూ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలి   •   ఆకట్టుకున్న చిన్నారుల కూచిపూడి నృత్యాలు   •   బావుసాయిపేటలో ఉచిత వైద్య శిబిరం   •   దేశ నిర్మాణంలో కార్మికుల పాత్ర ఎంతో గొప్పది : ఎంపీ ఈటల రాజేందర్   •   సమస్యల పరిష్కార సాధనకే గ్రామసభలు   •   సర్కారు భూముల పరిరక్షణే ధ్యేయం   •   రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు   •  

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేత

25-10-2025 08:25 PM

కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కిరణ్ కుమార్

బచ్చన్నపేట,(విజయక్రాంతి): బండనాగరం గ్రామానికి చెందిన రాపెల్లి కమల, భర్త, వెంకటనారాయణ మోకాళ్ళ మార్పిడి సమస్యతో బాధపడుతుండగా, బచ్ఛన్నపేట మండల అధ్యక్షుడు నూకలబాల్ రెడ్డి, బండనాగరం కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు శ్రీధర్ రెడ్డి ద్వారా విషయం  తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు నాగపురి కిరణ్ కుమార్ వెంటనే  బీసీ  సంక్షేమ, రవాణ శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్ దృష్టికి తీసుకురాగా వెంటనే స్పందించి లక్ష యాబై వేల రూపాయల (1,50,000) ఎల్ఓసి, మంజూరు చేయించారు.  మంజూరు పత్రాన్ని బాధిత కుటుంబానికి  నాగపురి కిరణ్ కుమార్  అందజేశారు