19 May, 2026 | 9:45 PM

Breaking News

ఖమ్మం - సూర్యాపేట జాతీయ రహదారిపై రాస్తారోక చేస్తున్న మాజీ ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్   •   డీజీపీ సీవీ ఆనంద్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ డిసిసిబి చైర్మన్   •   రూ.21.49 లక్షల విలువైన నకిలీ వరి విత్తనాల పట్టివేత   •   హిజ్రాల ఆగడాలకు చెక్ పెట్టేందుకు పోలీస్ శాఖ చర్యలు   •   పీహెచ్సీలో అందిస్తున్న వైద్య సేవల పరిశీలన   •   ధాన్యం అన్‌లోడింగ్‌లో జాప్యం లేకుండా వెంటనే చర్యలు తీసుకోవాలి   •   ఆందోళన వద్దు.. బంద్ రోజున మందులు అందుబాటులోనే   •   మంగళవారం సంతలో పూర్తిగా ట్రాఫిక్ అంతరాయం   •   మొక్కజొన్న స్టాక్ పాయింట్లను తనిఖీ చేసిన డీఎం   •   ఖానాపూర్ మండలంలో పైలట్ గ్రామాన్ని సందర్శించిన అధికారులు   •  

ఢిల్లీకి సీఎం రేవంత్‌ రెడ్డి

25-08-2025 11:06 AM

హైదరాబాద్: ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సోమవారం మధ్యాహ్నం ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. తెలంగాణలో 42 శాతం బీసీ రిజర్వేషన్ల అంశంపై న్యాయ నిపుణులతో సీఎం చర్చించనున్నారు.  కేంద్ర మంత్రులను కలిసి, పెండింగ్‌లో ఉన్న సమస్యలపై ఒత్తిడి తేవడంతో పాటు, రాష్ట్రానికి అదనపు మొత్తంలో యూరియాను విడుదల చేయాలని సీఎం కేంద్రాన్ని కోరనున్నారు. ఢిల్లీ పర్యటన తర్వాత రేవంత్‌ రెడ్డి బీహార్‌కు వెళ్లనున్నారు. మంగళవారం ‘ఓటు చోరీ’కి వ్యతిరేకంగా తన యాత్రలో భాగంగా సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీ  చేపట్టిన పాదయాత్రలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు.