27 July, 2026 | 12:39 PM

Breaking News

ముత్యాలంపాడు ఎక్స్‌ రోడ్డులో విత్తన మేళా ప్రారంభం   •   రామాలయ కమిటీ చైర్మన్‌పై రాజుకుంటున్న రాజకీయం   •   100 స్తంభాల ఆలయ రక్షణకు తక్షణ చర్యలు తీసుకోవాలి   •   గ్రామపంచాయతీలో నిధుల దుర్వినియోగంపై ఆర్డీవోకు ఫిర్యాదు   •   ప్రేమ పేరుతో మోసం.. పెళ్లి చేసుకుంటానని సహజీవనం   •   డ్రగ్స్ మత్తులో పోలీసులపైకి కారు ఎక్కించిన యువకుడు   •   లిఫ్ట్ మోటార్ల తో నీటిని రిజర్వాయర్ లోకి ఎత్తాలి: మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్   •   సులానగర్ పీహెచ్‌సీని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే కోరం కనకయ్య   •   సిరిసిల్ల జిల్లా గౌడ యువజన సంఘం అధ్యక్షుడిగా సందీప్ గౌడ్.   •   జలపాతాల అందాలను పర్యాటకులు ఆస్వాదించేలా ఏర్పాటు చేయండి   •  

ఢిల్లీకి సీఎం రేవంత్‌ రెడ్డి

25-08-2025 11:06 AM

హైదరాబాద్: ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సోమవారం మధ్యాహ్నం ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. తెలంగాణలో 42 శాతం బీసీ రిజర్వేషన్ల అంశంపై న్యాయ నిపుణులతో సీఎం చర్చించనున్నారు.  కేంద్ర మంత్రులను కలిసి, పెండింగ్‌లో ఉన్న సమస్యలపై ఒత్తిడి తేవడంతో పాటు, రాష్ట్రానికి అదనపు మొత్తంలో యూరియాను విడుదల చేయాలని సీఎం కేంద్రాన్ని కోరనున్నారు. ఢిల్లీ పర్యటన తర్వాత రేవంత్‌ రెడ్డి బీహార్‌కు వెళ్లనున్నారు. మంగళవారం ‘ఓటు చోరీ’కి వ్యతిరేకంగా తన యాత్రలో భాగంగా సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీ  చేపట్టిన పాదయాత్రలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు.