4 April, 2026 | 3:00 PM

Breaking News

గజ్వేల్‌లో పొలిటికల్ హైటెన్షన్.. KCR క్యాంప్ ఆఫీసులో రేవంత్ రెడ్డి ఫోటో   •   వైద్యసేవల్లో నిర్లక్ష్యం, సహించేది లేదు: ఆసుపత్రి నిర్వహణపై హరీష్ రావు అసహనం   •   యాదగిరిగుట్టలో గిరిప్రదక్షిణ.. భారీగా తరలివచ్చిన భక్తులు   •   క్యాతనపల్లి మున్సిపల్ పీఠం బీఆర్ఎస్ కైవసం!.. చైర్మన్‌గా సంధ్యారాణి— వైస్‌ చైర్‌పర్సన్‌గా సరిత   •   ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ బీఆర్ఎస్ కైవసం— చైర్మన్‌గా టేకుల సుదర్శన్ రెడ్డి   •   ప్రభుత్వ పాఠశాలలోనే విద్యార్థులను చేర్పించాలి   •   బడికి డుమ్మా కొడుతున్న టీచర్లు — పిల్లల చదువుకు ఎగనామం   •   జీవన్ రెడ్డి వ్యాఖ్యలపై సత్తు మల్లేశం ఆగ్రహం   •   బీఆర్ఎస్ పార్టీ నీచ బుద్ధి వీడాలి   •   హాస్పిటల్ ఇన్ఫెక్షన్ల నివారణపై అవగాహన కార్యక్రమం   •  

ఏఐసీసీ చీఫ్ ఖర్గేకు సీఎం రేవంత్‌రెడ్డి పరామర్శ

07-10-2025 12:53 AM

హైదరాబాద్, అక్టోబర్ 6 (విజయక్రాంతి) : ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోమవారం బెంగళూరు వెళ్లి పరామర్శించారు. ఇటీవల మల్లికార్జున ఖర్గేకు ఫేసుమేకర్‌ను వైద్యులు అమర్చిన విషయం తెలిసిందే. దీంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించడం, కోర్టుల్లో విచారణ అంశంకు ఖర్గేకు సీఎం రేవంత్‌రెడ్డి వివరించారు. తిరిగి వెంటనే సీఎం రేవంత్‌రెడ్డి హైదరాబాద్‌కు చేరుకున్నారు.