02-05-2025 12:36:10 AM
మహబూబ్ నగర్ టౌన్ మే 1 : ప్రభుత్వ విద్యాసంస్థల్లో విధిన బెసిసి అత్యుత్తమ మార్కులు సాధించిన పదవ తరగతి విద్యార్థులను జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి ప్రత్యేకంగా అభినందించారు. మునుముందు మరిన్ని పరీక్షలు రాసి అత్యుత్తమ మార్కులు సాధించి విజయతీరా లకు చేరాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి శంకరాచారి తదితరులు ఉన్నారు.