15-05-2025 02:14:11 AM
సంగారెడ్డి, మే 14(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీ సంక్షే మ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మై నార్టీ గురుకుల పాఠశాలల్లో 5వ తరగతి ప్రవేశాల కోసం దరఖాస్తుల ప్రక్రి య ప్రారంభమైంది. ఈ సందర్భంగా అడ్మిషన్లకు సంబంధించిన ప్రచార పో స్టర్ను బుధవారం జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు ఆవిష్కరించారు.
మైనార్టీ వి ద్యార్థులు 5వ తరగతి ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవాలని, ఈ అవకాశాన్నిసద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అధికారులు ఆర్ఎల్సీ బహుమతి, జిల్లా మైనారిటీ గురుకుల పాఠశాలల ప్రధానోపాధ్యాయులుపాల్గొన్నారు.