24 August, 2025 | 10:43 PM
24-08-2025 07:42:38 PM
కోదాడ: కోదాడ పట్టణంలోని రంగన్న గుడి దేవాలయ చైర్మన్ గుడుగుంట్ల రంగయ్య ఆదివారం అనారోగ్యంతో మృతి చెందారు. దేవాలయ అభివృద్ధిలో ఆయన కీలకపాత్ర పోషించారు. రంగయ్య పార్థివ దేహానికి ఆర్యవైశ్య సంఘం నాయకులు ఆయన స్వగృహంలో నివాళులు అర్పించారు.
24-08-2025