11-08-2025 05:52:15 PM
గద్వాల: జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంకు 12 ఫిర్యాదులు అందినట్లు ఎస్పీ శ్రీనివాసరావు(SP Srinivasa Rao) తెలిపారు. ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ... వచ్చిన ఫిర్యాదులను ఆయా మండలాల ఎస్ఐలు నిర్లక్ష్యం వహించకుండా త్వరితగతినా పరిష్కరించాలని ఎస్పీ సూచించారు.