9 May, 2026 | 3:34 PM

Breaking News

బంద్ విజయవంతం చేసిన ప్రజలకు ధన్యవాదాలు   •   బండి సంజయ్ కొడుకుపై పోక్సో కేసు.. స్పందించిన సబితా ఇంద్రారెడ్డి   •   రేపు హైదరాబాద్‌కు ప్రధాని మోదీ.. పర్యటన షెడ్యూల్‌ ఇదే..!   •   వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా సహకార అధికారి రామ్మోహన్ రావు   •   సొసైటీ అసిస్టెంట్ మృతుడు కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత   •   VOAల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా   •   సచివాలయంలో పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశం   •   శ్రీశైలంలో మరో సైబర్ మోసం.. ఢిల్లీ భక్తులకు టోకరా   •   బొంద పెట్టడానికి స్థలం లేదు..!   •   రాష్ట్ర ప్రభుత్వం పంట కొనుగోళ్ల కోసం చిత్తశుద్ధితో పని చేస్తుంది   •  

అడవి శ్రీరాంపూర్ లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పనులు ప్రారంభం

17-09-2025 06:32 PM

ముత్తారం,(విజయక్రాంతి): మండలంలోని అడవి శ్రీరాంపూర్ గ్రామంలో బుధవారం  ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పనులను హౌసింగ్ ఏఈ అంకుష వలీ ముగ్గు పోసి ప్రారంభించారు.  గ్రామంలో 33 ఇండ్లు మంజూరు అయ్యాయని, ఎంపీడీవో సురేష్ ఆదేశాల మేరకు పది ఇండ్లకు ముగ్గులు పోసి నిర్మాణం పనులను ప్రారంభించామన్నారు. ఇందిరమ్మ ఇల్లు మంజూరైన లబ్ధిదారులు త్వరగా నిర్మించుకుంటే బిల్లులు మంజూరు అవుతాయని  ఏఈ అంకుషవలి తెలిపారు.