13 April, 2026 | 12:12 PM

Breaking News

వివాహ వేడుకలో తీవ్రవిషాదం— బస్సు, ట్రక్కు ఢీ: ఆరుగురు మృతి   •   మండల ప్రజల సమస్యలు త్వరితగతిన పరిష్కరించండి   •   నోయిడా కార్మికుల నిరసన హింసాత్మకం... వాహనాలకు నిప్పు   •   గ్రామీణ వైద్యులకు షోకాజ్ నోటీసులు జారీ   •   నెట్‌వర్కింగ్ మార్కెటింగ్ ఒత్తిడి: యువకుడి ఆత్మహత్య   •   బాణసంచా కర్మాగారంలో భారీ పేలుడు; కార్మికులు చిక్కుకున్నట్లు అనుమానం?   •   గుజరాత్‌లో భయానక ప్రమాదం! యాత్రికులపైకి ట్రక్కు దూసుకెళ్లి 7 మృతి – అసలు ఏమైంది?   •   కొల్కూర్ గ్రామంలో తొలిసారి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహణ   •   ఇంటర్ ఫలితాల్లో రిషి విద్యార్థుల ర్యాంకుల పంట   •   మంత్రి తుమ్మలను కలిసిన మున్సిపల్ వైస్ చైర్మన్, కౌన్సిలర్లు   •  

డివైడర్ ను ఢీకొని కంటైనర్ బోల్తా

25-10-2025 05:59 PM

డిచ్​పల్లి (విజయక్రాంతి): డిచ్​పల్లి మండలం ధర్మారంలో ఓ కొరియర్ కంటైనర్​ వాహనం డివైడర్​ను ఢీకొట్టి బోల్తా పడింది. హైదరాబాద్ నుంచి కొరియర్ కంటైనర్ పార్సిళ్లతో నిజామాబాద్​కు వస్తుండగా శనివారం ఉదయం 5 గంటల సమీపములో బోల్తా పడింది. డ్రైవర్ నిద్రలో ఉండడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెల్సింది. డ్రైవర్​కు తీవ్ర గాయాలు అయ్యాయి. వెనుకనుండి ఎ వాహనాలు రాకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు వాపోయారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకొని పరిశీలించారు. తీవ్రగాయలపాలయినా డ్రైవర్ ను జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.