calender_icon.png 11 December, 2025 | 8:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు.. ఆధిక్యంలో కాంగ్రెస్

11-12-2025 07:06:19 PM

హైదరాబాద్: తెలంగాణ పంచాయతీ ఎన్నికల(Gram Panchayat Election) తొలి దశ పోలింగ్ రాష్ట్రవ్యాప్తంగా ప్రశాంతంగా ముగిసింది. తొలి దశ పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు(Telangana first phase Gram Panchayat election results) కొనసాగుతోంది. ఇప్పటివరకు విడుదలైన ఫలితాల ప్రకారం, కాంగ్రెస్ పార్టీ మద్దతు ఉన్న అభ్యర్థులు ఆధిక్యంలో దూసుకెళ్తున్నారు. తొలి విడతలో 3,834 సర్పంచ్ స్థానాలకు 12,960 మంది అభ్యర్థులు... 27,628 వార్డు సభ్యుల స్థానాలకు 65,455 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు.

ఇప్పటివరకు నమోదైన ఫలితాలు..:

కాంగ్రెస్    : 1551

బీఆర్ఎస్ : 751

బీజేపీ       : 136

ఇతరులు : 347