17 June, 2026 | 8:37 PM

Breaking News

సాంకేతిక, విద్య, ఉపాధి, అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి   •   శాసనసభ్యులు వెడుమ బొజ్జు పటేల్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన నాయకులు   •   తన పిల్లలను ప్రభుత్వ స్కూల్లో చేర్పించి ఆదర్శంగా నిలిచిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు   •   సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి   •   మొద్దులగూడెం గ్రామంలో సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ   •   గ్రామానికి వైద్యుని స్వర్ణ వ్రతం బహుకరణ   •   హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ కలిసిన మీర్ ఫిరాసత్ అలీ బాక్రీ   •   అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదు   •   సనాతన ధర్మాన్ని భావితరాలకు అందించాలి   •   జల్ జీవన్ మిషన్‌తో ప్రతి ఇంటికి సురక్షితమైన తాగునీరు   •  

అనాథలకు దహన సంస్కారాలు

13-10-2025 12:46 AM

ఎండీఆర్ ఫౌండేషన్  మధు 

పటాన్ చెరు, అక్టోబర్ 12 : పటాన్ చెరు మండలం ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలో రోడ్లపై చెత్త ఏరుకుంటూ జీవనం సాగిస్తున్న సుమారు 45 ఏళ్ల అనాథ మరణించగా ఆ శవానికి అంత్యక్రియలు నిర్వహించేందుకు ఎండిఆర్ ఫౌండేషన్ ముందుకు వచ్చింది. మానవతా విలువలకు ప్రతీకగా, సమాజ సేవలో అగ్రగామిగా నిలిచే ఎండిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అంత్యక్రియలు నిర్వహించారు. అనేక సామాజిక సేవా కార్యక్రమాలలో నిరంతరం ముందుండి సేవలందిస్తున్న ఎం డి ఆర్ ఫౌండేషన్‌ను స్థానికులు అభినందించారు.