17 April, 2026 | 2:46 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

విద్యుదాఘాతానికి గురై పాడి ఆవు మృతి

12-10-2025 08:10 PM

కోనరావుపేట (విజయక్రాంతి): విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం రైతుకు శాపంగా మారింది. కొనరావుపేట మండలం కోలనూరు గ్రామానికి చెందిన బుర్ర రవీందర్ అనే రైతుకు చెందిన పాడి ఆవు తన పంట పొలాల వద్ద గడ్డి మేయడానికి తీసుకెళ్లాడు. అక్కడ గడ్డి మేస్తుండగా అక్కడే వేలాడుతున్నా విద్యుత్ తీగలు ఆవుకు తగలడంతో అక్కడికక్కడే మృతి చెందింది. ఆ ప్రాంతంలో ఎవరు లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతోనే ఈ ప్రమాదం జరిగిందని గ్రామస్తులు అన్నారు. ప్రభుత్వం వెంటనే రైతుకు నష్టపరిహారం అందించాలని మాజీ సర్పంచ్ జవాజి తిరుపతి గౌడ్ కోరారు.