15 June, 2026 | 8:57 PM

Breaking News

ఆర్థిక పరిస్థితులను బాగు చేసింది ముఖ్యమంత్రి   •   గ్రామపంచాయతీ కార్మికులకు పీఎఫ్, ఈఎస్ఐ, ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలి   •   అర్హులకే రేషన్ కార్డు.. ప్రభుత్వ ఉద్యోగుల కార్డులు తొలగించాలి   •   మండలంలోని పలు గ్రామాల కాంగ్రెస్ అధ్యక్షుల ఎన్నిక   •   సమ్మె విరమిస్తున్నాం... యధావిధిగా పనులు   •   అధికారులను సమన్వయం చేసుకోలేని దద్దమ్మ రేవంత్ రెడ్డి   •   రెడ్లకుంట ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా 'బడి బాట'   •   హుస్నాబాద్ ఇంజనీరింగ్ కళాశాలలోనే భవిష్యత్తుకు బలమైన పునాది!   •   పాము కాటుతో మృతి చెందిన రాజేశ్వర్ కుటుంబానికి ఆర్థిక సహాయం   •   ఇందిరమ్మ గృహాలను పరిశీలించిన చీఫ్ ఇంజనీర్   •  

దెబ్బతిన్న రోడ్లను మరమ్మతులు చేయాలి

15-12-2025 07:43 PM

నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ మున్సిపాలిటీ పరిధిలోని దెబ్బతిన్న రోడ్లను వెంటనే మరమ్మతులు చేయాలని బీఆర్ఎస్ మైనార్టీ సెల్ జిల్లా నాయకులు మన్సూర్ నహీముద్దీన్ సోమవారం జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ను కలిసి వినతిపత్రం అందించారు. మైనార్టీ వార్డులో రోడ్లు అధ్వాన్నంగా మారడంతో ప్రజలు ఇబ్బంది ఎదుర్కొంటున్నారని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు.