6 July, 2026 | 3:10 PM

Breaking News

విజయ క్రాంతి వార్తకు స్పందన రోడ్లపై బురద చెత్త తొలగింపు   •   డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీకి నివాళులు   •   పర్యాటక శాఖపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష   •   సులానగర్‌లో కాంగ్రెస్ గ్రామ శాఖ కమిటీ ఎన్నికలు   •   పెరిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడిగా తిరుపతి   •   నాంపల్లి కోర్టుకు వర్చువల్‌గా హాజరైన అల్లు అర్జున్   •   ఇందిరాపార్క్ బయలుదేరిన సిపిఐఎంఎల్ మాస్ లైన్ నాయకులు   •   తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే పోచారం కుటుంబసభ్యులు   •   కోయగూడెం ఆశ్రమపాఠశాల విద్యార్థులకు యోగ మ్యాట్లు, టీ-షర్ట్‌ల పంపిణీ   •   నంబర్ ప్లేట్ లేని వాహనాలు నడిపితే కేసులు నమోదు   •  

తుమ్మలను కలిసిన డీసీసీబీ చైర్మన్ కుంభం

19-05-2025 12:00 AM

చండూరు, మే 18 :  రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రితుమ్మల నాగేశ్వరరావుని మినిస్టర్స్ అతిథి గృహంలో నల్లగొండ డిసిసిబి చైర్మన్ కుంభం శ్రీనివాస్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు.  నల్లగొండ డిసిసిబి బ్యాంకు లాభాలను, రైతులకు అందిస్తున్న సేవలను ఆయన మంత్రికి వివ రించారు. రైతు సమస్యలపై మంత్రి సానుకూ లంగా స్పందించారని, సహకార సంఘాల బలోపేతానికి తమ వంతు కృషి చేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు.