12 June, 2026 | 12:03 PM

Breaking News

నిజాంసాగర్ ప్రాజెక్టులో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి మృతి   •   రోడ్డుప్రమాదంలో మేకల కాపరి, 20 మేకలు మృతి   •   వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: ఎస్సై ప్రవీణ్ కుమార్   •   బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన.. ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత   •   భార్య‌తో గొడ‌వ‌.. పిల్లలతో కలిసి నిజాంసాగ‌ర్‌లో దూకిన తండ్రి   •   నివాస భవనంలో అగ్నిప్రమాదం: ముగ్గురు మృతి, ఇద్దరికి గాయాలు   •   షూటర్ జస్పాల్ రాణా మృతి పట్ల ప్రధాని మోదీ సంతాపం   •   భారత షూటింగ్ దిగ్గజం జస్పాల్ రాణా కన్నుమూత   •   జనగామ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరి మృతి   •   పగిడిద్దరాజు ఆలయ అభివృద్ధికి ఎమ్మెల్యే పాయం చేయూత   •  

ఎంపీడీవోగా ధనంజయగౌడ్ బాధ్యతలు స్వీకరణ

17-10-2025 12:28 AM

కోయిల్ కొండ, అక్టోబర్ 16: మండల నూతన ఎంపీడీవో గా ధనుంజయ గౌడ్ గురువారం బాధ్యతలను స్వీకరించారు. నూతన ఎంపీడీవో బాధ్యతలు స్వీకరించడంతో కార్యాలయ అధికారులు, ప్రజాప్రతినిధులు ఎంపీడీవోని కలిసి శాలువ పూలమాలతో ఘనంగా సన్మానించి, శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉండి అందరం సమిష్టిగా మండలాన్ని అభివృద్ధి చేసుకుందామని ఎంపీడీవో ధనుంజయ గౌడ్ సూచించారు.