22 May, 2026 | 9:00 PM

Breaking News

చందుర్తి మండలంలో డ్రగ్స్, గంజాయి నిర్మూలనకు ప్రత్యేక తనిఖీలు   •   ఆనందోత్సాహాల మధ్య ఆత్మీయ సమ్మేళనం   •   శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్న కంచి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ శంకర విజయేంద్ర సరస్వతి   •   'డ్రంక్ అండ్ డ్రైవ్'లో రూ.2లక్షలకుపైగా జరిమానా   •   భిక్కనూరులో ఆర్టీసీ బస్సు ప్రమాదం.. ప్రయాణికులు సురక్షితం   •   ప్రతి ఒక్కరూ వేసవి జాగ్రత్తలు తీసుకోవాలి   •   జాన్కంపేట పీటీసీలో ఫైరింగ్ ట్రైనింగ్.. జాగ్రత్త   •   శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు: ఎస్సై ప్రవీణ్ కుమార్   •   బోధన్ డివిజన్ పోలీస్ అధికారులతో నేరాల నియంత్రణ కోసం సమీక్ష సమావేశం -సిపి   •   బాధిత కుటుంబాన్ని పరామర్శించిన రాష్ట్ర పెరిక కార్పొరేషన్ చైర్మన్ దొంగరి వెంకటేశ్వర్లు   •  

విద్యార్థులకు మాత్రల పంపిణీ

11-08-2025 05:43 PM

నిర్మల్ (విజయక్రాంతి): జిల్లాలో నులిపురుగుల నివారణ కార్యక్రమంలో భాగంగా ఆయా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు సోమవారం జాతీయ నులిపురుగు నిర్మూలన దినోత్సవ సందర్భంగా సోమవారం ఆల్బెండజోల్ మాత్రలను జిల్లా ఇంచార్జ్ ముడారపు పరమేశ్వర్(District Incharge Mudarapu Parameshwar) ప్రారంభించారు. నిర్మల్ మండలంలోని వెంకటాపూర్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు మాత్రలు వేసి జిల్లాలోని అన్ని ప్రభుత్వ ప్రైవేటు విద్యాసంస్థల్లో ఈ మాత్రలు వేయడం జరుగుతుందని తెలిపారు. 19 సంవత్సరంలోపు పిల్లలందరికీ ఈ మాత్రలు వేయడం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమం విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు.