15 April, 2026 | 12:53 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

నేడు నిరసన కార్యక్రమంలో పాల్గొననున్న జిల్లా డీసీసీ అధ్యక్షులు

21-12-2025 09:55 AM

నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): ఉపాధి హామీ పథకం పేరులో నుండి గాంధీ మహాత్ముని పేరు తొలగించనున్నందున నేడు నాగిరెడ్డిపేట మండల కేంద్రంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీధర్ గౌడ్,ప్రధాన కార్యదర్శి దివిటి కిష్టయ్య పత్రిక ప్రకటన ద్వారా తెలియజేశారు. ఈ యొక్క కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా డిసిసి అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ పాల్గొనడం జరుగుతుందని కావున మండలంలోని కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు,మండల కమిటీ సభ్యులు,కోఆర్డినేటర్ సభ్యులు,సీనియర్ నాయకులు,కార్యకర్తలు ఉదయం 11 గంటలకు కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.