12 June, 2026 | 11:59 AM

Breaking News

నిజాంసాగర్ ప్రాజెక్టులో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి మృతి   •   రోడ్డుప్రమాదంలో మేకల కాపరి, 20 మేకలు మృతి   •   వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: ఎస్సై ప్రవీణ్ కుమార్   •   బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన.. ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత   •   భార్య‌తో గొడ‌వ‌.. పిల్లలతో కలిసి నిజాంసాగ‌ర్‌లో దూకిన తండ్రి   •   నివాస భవనంలో అగ్నిప్రమాదం: ముగ్గురు మృతి, ఇద్దరికి గాయాలు   •   షూటర్ జస్పాల్ రాణా మృతి పట్ల ప్రధాని మోదీ సంతాపం   •   భారత షూటింగ్ దిగ్గజం జస్పాల్ రాణా కన్నుమూత   •   జనగామ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరి మృతి   •   పగిడిద్దరాజు ఆలయ అభివృద్ధికి ఎమ్మెల్యే పాయం చేయూత   •  

దీపావళి బోనస్ లు ముందుగానే చెల్లించాలి

14-10-2025 10:05 PM

ఇల్లందు టౌన్ (విజయక్రాంతి): దీపావళి బోనస్ లు ముందుగానే చెల్లించాలని బిఏంఎస్ నాయకులు సైదులు డిమాండ్ చేశారు. కోల్ ఇండియాలో బిఎంఎస్ పెద్దన్న పాత్ర వహించి సెంట్రల్ మినిస్టర్ కిషన్ రెడ్డి జోక్యంతో గతంలో ఇచ్చిన రూ.93,750 లకు రూ.9,250 పెంచి పిఎల్ఆర్ బోనస్ రూ.1,03,00 ఇవ్వడం జరిగిందన్నారు. ఈసారి కూడా దీపావళి పండుగకు ముందుగా బోనసులు చెల్లించాలని బిఎంఎస్ తరపున డిమాండ్ చేశారు.