11 March, 2026 | 3:15 PM

Breaking News

గాంధీభవన్‌లో ఆదివాసీ కాంగ్రెస్ కీలక సమావేశం   •   ఆధునిక వ్యవసాయ పద్ధతుల ద్వారా అధిక లాభాలు   •   కేసీఆర్ క్షమాపణలు చెప్పాలి.. అప్పుడే రాజీనామా చేస్తా: కడియం సెన్సేషనల్ కామెంట్స్   •   మాజీ కేంద్ర మంత్రి మృతి పట్ల కేటీఆర్ సంతాపం   •   పశ్చిమాసియాకు మరిన్ని విమాన సర్వీసులు   •   హనుమాన్ శోభాయాత్రను విజయవంతం చేయాలి   •   మహిళా సమాఖ్య భవనానికి అంకుషాపూర్‌లో భూమిపూజ   •   నిర్దేశిత లక్ష్యంతో వరంగల్ పశ్చిమ అభివృద్ధి   •   బాపు బొమ్మ – విశ్వ మహిళ’ అవార్డ్స్ ఘనంగా.. తొలి పురస్కారం కొణిదెల అంజనీదేవికి   •   మోదీ రాజీపడ్డారన్న రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్.. రవిశంకర్ ప్రసాద్ ఘాటు స్పందన   •  

పోస్ట్ ఆఫీస్ భాగ్యనగర్ శాఖను తరలించవద్దు

11-10-2025 12:33 AM

కేంద్ర మంత్రి బండి సంజయ్ కి ఖాతాదారుల వినతి 

కరీంనగర్, అక్టోబర్ 10 (విజయ క్రాంతి): నగరంలోని పోస్ట్ ఆఫీస్ భాగ్యనగర్ శాఖను తరలించవద్దని ఖాతాదారులు కోరారు. ఈ మేరకు శుక్రవారం హరిహర సేవా సంఘం ఆధ్వర్యంలో ఖాతాదారులు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కు వినతిపత్రం అందజేశారు. భాగ్యనగర్ శాఖను రాజన్న సిరిసిల్ల జిల్లా కొనరావుపేటకు తరలిస్తున్నారని, ఖాతాదారుల ఇబ్బందులు దృష్ట్యా శాఖ తరలింపును చర్యలు తీసుకోవాలనికోరారు.