20-08-2025 09:27:47 PM
ఖానాపూర్: ఖానాపూర్ మండలంలోని గోసంపల్లి గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న శివాలయానికి గ్రామానికి చెందినకే రాజన్న బుధవారం 75 వేల నగదును విరాళంగా అందజేశారు. ఆలయ కమిటీ సభ్యులకు ఈ నగదును అందించగా దాతలు కమిటీ సభ్యులు సన్మానం చేశారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు గ్రామస్తులు పాల్గొన్నారు.