10 June, 2026 | 2:57 PM

Breaking News

సిద్దాపూర్ రిజర్వాయర్ సందర్శించిన మంత్రి ఉత్తమ్   •   సుల్తానాబాద్ సీఐ రంజిత్ రావును మర్యాదపూర్వకంగా కలిసిన నేతలు   •   గాయపడిన గీత కార్మికుడికి రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియ ఇవ్వాలి   •   తెలంగాణ అభివృద్ధిలో 'భారత్ ఫ్యూచర్ సిటీ' నూతన అధ్యాయం: రేవంత్ రెడ్డి   •   భారతీరాజా మరణం పట్ల సీఎం రేవంత్ రెడ్డి సంతాపం   •   నిరుపేదలకు వరంగా సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ   •   రాత్రిపూట కరిగిపోతున్న ఎర్ర మొరం గుట్టలు   •   అడ్వాన్స్ టెక్నాలజీ (ఏటిసి) లో అడ్మిషన్ల ను ఈనెల 30 వరకు గడువు పొడిగింపు   •   భార్యను కాల్చి చంపిన భర్త   •   షార్ట్ సర్క్యూట్‌తో ఎస్‌బీఐ సేవలకు బ్రేక్..!   •  

ఎమ్మెల్యేను పరామర్శించిన డోర్నకల్ ఎమ్మెల్యే

05-10-2025 06:02 PM

మరిపెడ (విజయక్రాంతి): నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మాతృమూర్తి దొంతి కాంతమ్మ శనివారం అనారోగ్యంతో మరణించారు. హనుమకొండలోని ఆయన స్వగృహంలో భౌతికకాయాన్ని అభిమానుల సందర్శనార్థం ఉంచారు. ఈ విషయం తెలుసుకున్న డోర్నకల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ రామచంద్రనాయక్ ఎమ్మెల్యే మాధవరెడ్డి ఇంటికి చేరుకొని కాంతమ్మ భౌతికాయానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం అతను ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డికి మాతృ వియోగం బాధాకరమన్నారు.