13 July, 2026 | 5:35 PM

Breaking News

కళాకారుల విభాగం నియోజక వర్గం అధ్యక్షుడిగా ఎనగందుల దత్తు   •   గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ సాధించిన విద్యార్థులను అభినందనలు   •   రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో బెల్లంపల్లి క్రీడాకారులకు పతకాలు   •   బంజారా కమ్యూనిటీ హాల్‌కు స్థలం ఏర్పాటు చేయాలని కలెక్టర్‌కు వినతి   •   విద్యార్థుల ఆరోగ్యానికి భద్రత   •   ప్రాథమిక విద్యను మరింత బలోపేతం చేయాలి – జిల్లా కలెక్టర్ కె. హరిత   •   ఆల్బెండజోల్ మాత్రలు తీసుకోవడం ద్వారా నులిపురుగులను నివారించవచ్చు   •   విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ   •   ప్రజావాణి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి: జిల్లా కలెక్టర్ కె.హరిత   •   కాంగ్రెస్ పార్టీలో 'జక్కిడి' మంటలు   •  

దేశం కోసం.. ధర్మం కోసం ప్రతి ఒక్కరూ సంఘటితం కావాలి

05-10-2025 07:34 PM

పాపన్నపేట (విజయక్రాంతి): దేశం కోసం.. ధర్మం కోసం ప్రతి ఒక్కరూ సంఘటితం కావాలని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) శారీరక, భౌతిక జిల్లా ప్రముఖు తోట రవి పేర్కొన్నారు. మండల కేంద్రమైన పాపన్నపేటలో ఆర్ఎస్ఎస్ స్థాపించి 100 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఖండ  కార్యవహ ఆధ్వర్యంలో స్వయం సేవకులు పూర్తి గణవేశ ధరించి పాపన్నపేటలోని పురవీర గుండా పదసంచలన్ నిర్వహించారు. అనంతరం నెహ్రూ చౌరస్తాలో ఏర్పాటుచేసిన సమావేశంలో పలువురు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పాపన్నపేట, టేక్మాల్ మండలాల స్వయం సేవకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.