7 April, 2026 | 11:18 AM

Breaking News

బీఆర్‌ఎస్‌ నేతల గృహనిర్బంధాలపై కేటీఆర్‌ ఆగ్రహం   •   పెద్దపల్లి ఎమ్మెల్యేను సన్మానించిన జిల్లా యాదవ సంఘం నాయకులు   •   శాంతి భద్రతల పరిరక్షణ కొరకే... కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం   •   300 క్వింటాళ్ల రేషన్​ బియ్యం పట్టివేత   •   ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీ   •   మమ్మల్ని అరెస్ట్ చేసి అడ్డుకున్నా— పరిగివెళ్లి పోరాటం చేస్తాం   •   పరిగి పర్యటనకు బ్రేక్ — మాజీ మంత్రులు హరీష్‌రావు, సబితా ఇంద్రారెడ్డి హౌస్‌ అరెస్ట్‌   •   రాజేంద్రనగర్‌లో అగ్నిప్రమాదం... తగలబడిన బట్టల షాపు   •   కూల్ బీరు అడిగిండని కాళీ సీసతో వ్యక్తిపై దాడి.!   •   జలాశయాలు డెడ్ స్టోరేజ్ : తాగునీటికీ కటకట!   •  

విద్యార్థులకు చిత్రలేఖనం పోటీలు

19-09-2025 06:49 PM

నిర్మల్(విజయక్రాంతి): ప్రధానమంత్రి మోడీ గారి జన్మదిన సందర్భంగా సేవా పక్వాడ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ నిర్మల్ జిల్లా మహిళా మోర్చా ఆధ్వర్యంలో  గురువారం విద్యార్థులకు చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు పట్టణంలోని విజయ హై స్కూల్లో పిల్లలకు చిత్రలేఖన పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు రజిని వైద్య జిల్లా ఉపాధ్యక్షురాలు అలివేలు మంగ గారు మరియు రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ ఆడెపు లలిత గారు మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలు సామ భూలక్ష్మి మరియు బిజెపి సీనియర్ నాయకులు ఆడెపు సుధాకర్ గారు నిర్మల్ జిల్లా ప్రధాన కార్యదర్శి సామ రాజేశ్వర్ రెడ్డి గారు మరియు స్కూల్ యాజమాన్యం పాల్గొనడం జరిగింది.